nobel prize

విదీష ప్రాంతానికి చెందిన కైలాష్ సత్యార్ధి బచ్ పన్ బచావో ఆందోళన్ కార్యక్రమం ద్వారా బాలల హక్కుల గురించి రెండున్నర దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. ఇతను ఈ కార్యక్రమం ద్వారా సుమారు 80 వేల మంది వెట్టిచాకిరీ చేస్తున్న చిన్నారులను రక్షించి వారికి పునరావాసం కల్పించే ఏర్పాట్లు చేశారు. నోబెల్ బహుమతి పొందిన భారతీయుల్లో కైలాష్ సత్యార్ధి ఏడో వ్యక్తి.

Comments